కారు-బైక్‌ ఢీ.. నలుగురు మృతి

Update: 2019-04-20 10:48 GMT

వరంగల్‌ రూరల్‌ జిల్లా కొమ్మాల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు - బైక్‌ ఢీ కొడనంతో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులే ఉన్నారు. మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. మృతులంతా చెన్నారావుపేట గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. కొమ్మాల నరసింహస్వామి దర్శనం చేసుకుని తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది. ఇటు కారు డ్రైవర్‌కు కూడా గాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 



 


Similar News