అయ్యో పాల్ , ఆటలో అరటిపండు అయ్యావా ?

Update: 2019-05-21 13:23 GMT

కే.ఎ పాల్ తెలుగు రాష్ట్రాలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు .. రాజకీయాల్లోకి ఎప్పుడో వచ్చినా తన డిఫరెంట్ మ్యానరిజంతో ఈ సారి అందరి దృష్టిని ఆకర్షించారు అయన .. అయన సీరియస్ గానే చేసిన జనాలు మాత్రం సిల్లిగానే తీసుకున్నారు . జనాల లాగే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా సిల్లిగానే తీసుకున్నాయి .. అయన పార్టీ గురించి ఏ ఒక్క సర్వే కూడా పట్టించుకోలేదు ..

కే.ఎ పాల్ ఎన్నికలకు ముందు తానూ ఏపికి కాబోయే సీఎం అని తమ ఎమెల్యేలను గెలిపించిన నియోకవర్గాలకు వంద కోట్లు ఇస్తామని చెప్పుకొచ్చారు అయన .. ఇంతా చేసిన పాల్ గురించి నేషనల్ సర్వే నుండి లోకల్ సర్వేలు పట్టించుకున్న పాపాన పోలేదు . మొత్తానికి ఇప్పుడు అయన పరిస్థితి ఆటలో అరటిపండు అని నేటిజన్స్ కౌంటర్స్ వేస్తున్నారు ..

ఈ ఎన్నికలు టిడిపి మరియు వైసీపీ అన్నట్టుగానే సాగాయి .. మధ్యలో జనసేన కొంచం టేంక్షన్ పెట్టించేలా అనిపించింది .కాంగ్రెస్ మరియు బీజేపి ఉన్న లేనట్టే అని అందరికి తెలిసిందే . వాటిలాగే ప్రజాశాంతి పార్టీ కూడా ఎగ్జిట్ పోల్స్ లో ఓ చోట్టిచ్చి సున్నా అని పెడితే బాగుండని కొందరు భావిస్తున్నారు..  

Similar News