రాజకీయ భీష్మచార్యున్ని ఓడించిన ఏలూరు సాంబశివరావు

Update: 2019-05-26 06:56 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం పర్చూరు అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడి నుండి పోటి చేస్తుంది . ఎన్టీఆర్ అల్లుడు మరియు చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు కావడం విశేషం.. రాజకీయాల్లో ఓటమి అంటే ఎరుగని దగ్గుబాటిని టిడిపి అభ్యర్ధి ఏలూరు సాంబశివరావు 1290  ఓట్ల తేడాతో ఓడించారు ..

ఏపి ఎన్నికల ఫలితాలు మొదలు అయినప్పటి నుండి అందరు చూపు పర్చూరు పైనే ఉంది .. మొదటగా స్వల్ప తేడాతో ముందున్న దగ్గుబాటిని తరవాత రౌండ్లో వెనుకకి నేట్టేసారు ఏలూరు సాంబశివరావు .. ముందుగా దగ్గుబాటి కుమారుడు అయిన హితేష్ చెంచురామ్ అని పోటిలో దించాలి అనుకున్నారు . కానీ అనుకోకుండా దగ్గుబాటినే పర్చూరు అభ్యర్ధి అయ్యారు .. రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం ఉన్న దగ్గుబాటిని ఓటమి నుండి తప్పించాలేకపోయింది .. 

Similar News