అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అరెస్టు

Update: 2019-06-06 11:00 GMT

టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. స్పీకర్ కలిసేందుకు అసెంబ్లీకి వెళ్లారని తెలియడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు భారీగా అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Tags:    

Similar News