బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Update: 2019-02-18 06:52 GMT

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కోడలు సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా తీసేయాలన్నారు. సానియా బదులు తెలంగాణ బిడ్డలు పీవీ సింధు, సైని నెహ్వాల్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. 

Similar News