అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరే అవకాశం ఉంది. సాయంత్రం 4-5గంటల మధ్యలో లోటస్ పాండ్లో జగన్తో అవంతి భేటీ కానున్నట్లు తెలిసింది. విశాఖపట్నంలో తన కార్యాలయంలో టీడీపీ జెండాలను అవంతి అనుచరులు తొలగించినట్లు సమాచారం. గత రాత్రి తన గన్ మెన్స్ ను అవంతి వెనక్కి పంపించిట్లు తెలిసింది.