హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన

Update: 2019-02-03 06:41 GMT

హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ శంకుస్థాపన చేశారు. భూమి పూజ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 450 ఎకరాల్లో భౌద్ధ స్థూపాకృతిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు రూ.819 కోట్లతో 12.2 లక్షల అడుగు చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరుగనుంది.  

Similar News