జమ్మూకశ్మీర్లో ఉగ్ర దాడి జరిగింది. పుల్వామాలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. అవంతిపారా దగ్గర మందుపాతర పేల్చి కాల్పులు జరపడంతో 8మంది జవాన్లు మృతిచెందారు. అలాగే పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల కాల్పులు కొనసాగుతుండటంతో ఇండియన్ ఆర్మీ తిప్పికొడుతోంది.