టాలీవుడ్ నటుడు సుమంత్ తాజాగా సుబ్రహ్మణ్యపురం సినిమా ఇటివలే విడులై అందరిచూపు ఈ సినిమావైపే థియేటర్స్ లోకి వెళ్లేళ చేసింది. అంత గ్రాండ్ సస్సెస్ తో నడుస్తోంది. కాగా ఈ సందర్భంగా సుమంతో ఓ ఇంటర్వూలో పాల్గోన్నాడు. ఈ సందర్భంలోనే ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి గోడ దూకిన విషయాన్నే మరోసారి గుర్తుచేసుకున్నాడు హీరో సుమంత్. జగన్, తను రెస్టారెంట్కి వెళ్లి కాస్తా ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చామని జగన్ను మా ఇంట్లోనే పడుకోమని చెప్పాను. లేటుగా వెళితే వాళ్లింట్లో సమస్య వస్తుందని మా ఇంటికి వచ్చాం. తన ఇంటి తాళాలు మరచిపోయాట బెడ్రూమ్ తాతగారి(అక్కినేని నాగేశ్వరరావు) బెడ్రూమ్ పైన ఉండేది. కాగా దీంతో ఒక రెయిలింగ్ ద్వారా నా రూంకి వెళ్లే ప్రయత్నంలో కింద ఉన్న జగన్ నేను పైకి ఎక్కించేందుకు సాయం చేస్తున్నాడు. అంత చిన్న శబ్దంతో తాతగారు బయటకు వచ్చారు. దీంతో ఆ పరిస్థితిలో తాతాకు రాజేశేఖర్ రెడ్డిగారి అబ్బాయి జగన్ అని అక్కడ పరిచయం చేశాడట అది ఒక నవ్వుకునే సంఘట. ప్రస్తుతం జగన్ రాజకీయాల్లో బిజీ అవడంతో తనను కలిశాను. ఇంటర్ వరకూ జగన్, నేను కలిసి చదువుకున్నాం. ఆ తర్వాత యూఎస్కి కూడా కలిసే వెళ్లాం. కానీ తనకు అక్కడ నచ్చకపోవడంతో తిరిగి వచ్చేశాడు’’ అని సుమంత్ చెప్పుకొచ్చాడు.