కృష్ణా నదీ యాజమాన్య బోర్డ్ ఛైర్మన్ తొ టీ కాంగ్రెస్ నేతల సమావేశం

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్  తో  టీ కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవో 203 పై కృష్ణ బోర్డు కు ఈ సందర్భంగా వారు ఫిర్యాదు చేశారు. 

జిఓ 203 రద్దు చేసుకునే విదంగా ఆదేశాలు ఇవ్వాలని బోర్డు కాంగ్రెస్ నేతలు కోరారు. 

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు , రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని తమ ఫిర్యాదులో టీ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.

చంద్రశేఖర్ అయ్యర్ తొ  సమావేశం అయిన వారిలో ఉత్తమ్ కుమార్, నాగం, వంశీ, సంపత్ , విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు.



 


Update: 2020-05-14 07:34 GMT

Linked news