ఏపీలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు
ఏపీలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఆ నలుగురూ విశాఖకు చెందిన వారని ఏపీ వైద్యఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. వీరు కూడా ఢిల్లీలోని మర్కజ్ మత ప్రార్థనలకు హాజరయ్యాయని తెలిపింది.-పూర్తి కథనం
Update: 2020-03-31 16:48 GMT