విశాఖ మన్యంలో ఒక్కసారిగా తుపాకుల మోత మోగింది. జీకేవీధి మండలం మందపల్లి దగ్గర ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం అందుతోంది.
విశాఖ మన్యంలో ఒక్కసారిగా తుపాకుల మోత మోగింది. జీకేవీధి మండలం మందపల్లి దగ్గర ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం అందుతోంది.