శ్రీకాకుళం జిల్లాలో ఐఎస్ఐ ఏజెంట్ ల కలకలం రేగింది. గత అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లాలో ఐఎస్ఐ ఏజెంట్ కలకలంసోంపేటలోని ఓ దాబా వద్ద నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురిలో ఒకరు పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. NIA కు సమాచారం అందించారు. ప్రస్తుతం అతడ్ని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. దక్షిణ భారతంలో భారీ దాడులకు పాల్పడేందుకు, ఐఎస్ఐ ఏపీ నుంచి వ్యూహాలు రచిస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.