కోడెల కుమార్తెపై కేసు

Update: 2019-06-09 08:25 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమార్తె పూనాటి విజయలక్ష్మిపై నరసరావుపేటలో కేసు నమోదు అయ్యింది. 2002లో కేశనపల్లిలో విక్రయించిన భూమికి కప్పం చెల్లించాలంటూ కోడెల శివప్రసాద్ రావు బిడ్డ పునాటి విజయలక్ష్మి మరో ఇద్దరితో కలిసి ఓ మహిళను బెదిరించింది. దీంతో బాధితురాలు అరవపల్లి పద్మావతి పోలీసులను ఆశ్రయించింది. విజయలక్ష్మీతో పాటు బొమ్మిశట్టి శ్రీనివాసరావు, కల్యాణం రాంబాబులపై కేసు నమోద చేసినట్లు పోలీసులు తెలిపారు.  

Tags:    

Similar News