బాలకృష్ణ మాజీ పీఏ కి మూడేళ్ళు జైలు శిక్ష ..

Update: 2019-07-13 13:07 GMT

నటుడు మరియు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకి గతంలో పీఏగా పనిచేసిన శేఖర్ కి నెల్లూరు ఏసీబీ కోర్టు మూడేళ్ళు జైలు శిక్షను విధించింది . అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న అయనపై 2008 లో ఆదాయానికి మించిన ఆస్తుల కింద ఆయనపై కేసు నమోదు అయింది . అయితే దీనికి సంబంధించిన పలు ఆధారాలను కోర్టుకు సమర్పించడంతో శేఖర్ కి మూడేళ్ళు జైలు శిక్ష మరియు మూడు లక్షల జరిమానని విధించింది కోర్టు .. ప్రభుత్వ కార్యకలాపాలలో జోక్యం చేసుకుంటున్నారని ఆయనని బాలకృష్ణ గతంలోనే ఆయన్ని తొలిగించారు .. 

Tags:    

Similar News