బెజవాడ అమ్మవారి సన్నిధిలో ఓ బేబీ టీం

Update: 2019-07-11 04:11 GMT

"ఓ బేబీ" చిత్ర బృందం విజయవాడ కనక దుర్గ అమ్మవారిని దర్శించుకుంది. సినిమా హీరోయిన్ సమంత, సినిమా దర్శకురాలు నందిని రెడ్డి ఇతరులు ఓ బేబీ విజయవంతం అయిన సందర్భంగా బుధవారం అమ్మవారి దర్శనానికి వచ్చారు. అమ్మవారి దర్శనానంతరం వీరికి వేదపండితులు వేద ఆశీర్వచనము చేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి వలనుకొండ కోటేశ్వరమ్మ, ఐ.ఆర్.ఎస్ అమ్మవారి ప్రసాదము, చిత్రపటము, క్యాలండర్ ను వీరికి అందజేసి అభినందనలు తెలియచేశారు. 

Tags:    

Similar News