ఏపీకి తెలంగాణ ఎంపీల మద్దతు అవసరం : జగన్
25 మంది ఏపీ ఎంపీలతో ప్రత్యేక హోదా కోసం చేయడం కష్టమని జగన్ అన్నారు. అందుకే తెలంగాణ ఎంపీలతో కలసి ప్రత్యేక హోదాతో పాటు ఏపీ సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.
25 మంది ఏపీ ఎంపీలతో ప్రత్యేక హోదా కోసం చేయడం కష్టమని జగన్ అన్నారు. అందుకే తెలంగాణ ఎంపీలతో కలసి ప్రత్యేక హోదాతో పాటు ఏపీ సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఏపీ విభజన సమయంలో పార్లమెంటులో ఇచ్చిన హామీలకు దిక్కు లేకుండా పోయిందన్నారు జగన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు తెలంగాణ ఎంపీల మద్దతు అవసరమని ఏపీ వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.