ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణం

తెలంగాణ రెండో శాసన సభలో ఆరుగురు మహిళా సభ్యులు ప్రమాణం స్వీకారం చేశారు.

Update: 2019-01-17 09:44 GMT

తెలంగాణ రెండో శాసన సభలో ఆరుగురు మహిళా సభ్యులు ప్రమాణం స్వీకారం చేశారు. టీఆర్ ఎస్ నుంచి రేఖా నాయక్, గొంగిడి సునీత, పద్మాదేవేందర్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు. కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి, బానోత్ ప్రియ నాయక్, సీతక్క ప్రమాణం చేశారు. సీఎం కేసీఆర్ తర్వాత మహిళా సభ్యులకు ప్రమాణం స్వీకారం చేసే అవకాశం కల్పించారు.  

Similar News