వైసీపీ అధినేత జగన్పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ జ్యూడిషియల్ రిమాండ్ ఇవాళ్టితో ముగిసింది. దీంతో అతన్ని ఎన్ఐఏ కోర్టులో ప్రవేశపెట్టారు. ఇటు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్పై కోర్టులో వాదనలు జరుగుతున్నారు. తన ఆరోగ్యం బాగాలేదని మెరుగైన వైద్య చికిత్స కోసం తనకు బెయిల్ ఇప్పించాలని గతంలో శ్రీనివాస్ జడ్జీకి లేఖ రాశాడు. ఆ తర్వాత బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశాడు. దీనిపై కూడా వాదనలు జరుగుతున్నాయి.