కేంద్రంలో ఎన్డీయే పక్షాలు దూసుకుపోతున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలను కచ్చితమైనవిగా నిరూపిస్తూ ఎన్డీయే పక్షాలు ఆధిక్యంలో ఉన్నాయి. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం 313 స్థానాల్లో ఎన్డీయే ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 80 స్థానాల్లో, ఇతరులు 104 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.