కుప్పం లో చంద్రబాబు పోరాటం..

Update: 2019-05-23 05:47 GMT

తనకు తిరుగులేని కుప్పం స్థానం లో చంద్రబాబు పోరాటం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి ఆయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. తోలి రౌండ్లో వెనుకబడిన సీఎం తరువాతి రౌండ్ లో పుంజుకున్నా, కేవలం 2 వేల ఓట్ల లీడ్లోనే ఉన్నారు. నాలుగు రౌండ్లు ఇక్కడ పూర్తయ్యాయి. ఇక మంగళగిరిలో చంద్రబాబు కొడుకు, మంత్రి లోకేష్ ఓటమి బాటలో ఉన్నారు. ఇప్పటి వరకూ వైసీపీ 143 సీట్లలో, టీడీపీ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

Similar News