వైమానిక దళానికి సెల్యూట్‌- ఖుష్బూ

Update: 2019-02-26 07:06 GMT

పీఓకేలో వైమానిక దాడులు చేయడంపై కాంగ్రెస్ నేత ఖుష్బూ స్పందించారు. ఎంతో ధైర్య సా‍హసాలు ప్రదర్శిస్తూ బాంబు దాడులు చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్లకు శాల్యూట్ అంటూ కొనియాడారు. భారత సైనికులను పొట్టన పెట్టుకున్న తీవ్రవాదులపై భారత వైమానిక దళం పగ తీర్చుకుందన్నారు. 

Full View

Similar News