భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని అత్యంత విలాసవంతమైన టస్కనీ రిస్టార్ట్లో...కోహ్లీ, అనుష్కలు పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహిత బంధువులు మాత్రమే హాజరయ్యారు. వివాహబంధంతో ఒక్కటైన ప్రేమ జంటకు...బాలీవుడ్తో పాటు క్రికెటర్లు విషెస్ చెబుతున్నారు.