Andhra Pradesh: గవర్నర్ బిశ్వభూషణ్‌తో ప్రతిపక్షనేత చంద్రబాబు సమావేశం

Update: 2020-01-24 11:06 GMT

రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ప్రతిపక్ష నేత చంద్రబాబు కలిశారు. మండలిలో జరిగిన పరిణామాలను ఆయనకు వివరించారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తుందని గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు చేశారు.  

Tags:    

Similar News