రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ప్రతిపక్ష నేత చంద్రబాబు కలిశారు. మండలిలో జరిగిన పరిణామాలను ఆయనకు వివరించారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తుందని గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు చేశారు.
రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ప్రతిపక్ష నేత చంద్రబాబు కలిశారు. మండలిలో జరిగిన పరిణామాలను ఆయనకు వివరించారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తుందని గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు చేశారు.