వైసీపీపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఫైర్‌

వైసీపీపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మండిపడ్డారు.

Update: 2020-02-22 09:57 GMT

వైసీపీపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మండిపడ్డారు. అమరావతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయకుండా.. తోక ముడిచి మంత్రులతో కమిటీ వేశారని విమర్శించారు.

కొండని తవ్వి... ఇప్పటి వరకు తోకను కూడా పట్టలేకపోయారని ఆరోపించారు. విశాఖలో నేవీ దెబ్బకు జగన్‌ సర్కార్‌ సైలెంట్‌ అయ్యిందన్నారు. వైజాగ్‌ కేపిటల్‌ అని హడావుడి చేశారు... ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు.


Full View


Tags:    

Similar News