Hyderabad Metro: ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

Time Extension of Hyderabad Metro Trains
x

Hyderabad Metro: ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

Highlights

Hyderabad Metro: చివరి రైళ్లు 12.15 గంటలకు బయలు దేరతాయని మెట్రో సంస్థ ప్రకటన

Hyderabad Metro: నేడు నగరంలోని ఉప్పల్‌ స్టేడియంలో ముంబయి-హైదరాబాద్‌ జట్ల మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌ మార్గంలో మెట్రో రైళ్ల వేళలు పొడిగించారు. రైళ్లు నిర్ణీత సమయానికి మించి నడుస్తాయని హైదరాబాద్‌ మెట్రో సంస్థ తెలిపింది. చివరి రైళ్లు రాత్రి 12.15 గంటలకు బయలుదేరతాయని.. 1.10కి గమ్యస్థానాలకు చేరుకుంటాయని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories