Hyderabad: డ్రగ్స్ ముఠా అరెస్ట్.. రూ. 2.8 లక్షలు నగదు సీజ్

Rachakonda SOT Police Arrested Drug Gang In Hyderabad
x

Hyderabad: డ్రగ్స్ ముఠా అరెస్ట్.. రూ. 2.8 లక్షలు నగదు సీజ్

Highlights

Hyderabad: ఓపియం డ్రగ్ 3.4 కేజీలు, 45 గ్రాముల పాపి స్ట్రాప్ పౌడర్ స్వాధీనం

Hyderabad: హైదరాబాద్ లో జరిగే న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఇద్దరిని రాచకొండ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడున్నర కేజీల ఓపియం డ్రగ్ , 45 గ్రాముల పాపి స్ట్రాప్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. 2 లక్షల 80 వేల లక్షల నగదును సీజ్ చేసారు. ఈ అంతర్రాష్ట ముఠా బస్ ద్వారా రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు డ్రక్స్ సరఫరా చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. డ్రగ్స్ ను నిర్మూలించడానికి స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేస్తున్నమని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories