Hyderabad: కుకట్ పల్లి ఫ్లెక్సీల విషాదంలో కొత్తకోణం

Electric shock to two children in Nizampet|Telugu Online News
x

ఫ్లెక్సీ పెట్టే తరుణంలో కరెంట్ షాక్ కు బలైన పిల్లలు

Highlights

Hyderabad: బర్త్ డే ఫ్లెక్సీలు పెట్టాలని చిన్నారులపై ఒత్తిళ్లు ఆడుకుంటున్నాం.. మేం రాము అని చెప్పినా వినని నేతలు

Hyderabad: ఆడుతూ పాడుతూ గడిపే బాల్యాన్ని పొలిటికల్ ప్లెక్సీలు చిదిమేశాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకుల స్వార్ధం చిన్నారుల పాలిట శాపంగా మారింది. తాము రామని ఎంతమొత్తుకున్నా వినకుండా ప్లెక్సీలు కట్టే పని చేయించిన టీఆర్ఎస్ లీడర్ అవివేకం ఆ ఇద్దరు పిల్లలను అవిటివాళ్లను చేసేసింది. అయితే ఫ్లెక్సీలను కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు కరెంట్‌షాక్‌కు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించగా ఓ పిల్లవాడి చేతులను వైద్యులు తొలగించారు. అంతేగాక మరో పిల్లాడి కాళ్లు, పొట్టభాగంలో తీవ్రగాయాలయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories