శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె మృతి

Congress Leader Daughter Killed in Car Accident Shamshabad
x

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె మృతి

Highlights

Road Accident: శంషాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె తనియా కక్డే మృతి చెందింది.

Road Accident: శంషాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె తనియా కక్డే మృతి చెందింది. శంషాబాద్ లో పార్టీకి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలోనే ఫిరోజ్ ఖాన్ కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఫిరోజ్‌ఖాన్‌ కుమార్తె తానియా బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నారు. తానియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories