CM KCR: కొన్ని పార్టీలు సెప్టెంబర్‌ 17ను వక్రీకరిస్తున్నాయి

CM KCR Speech In Telangana Jateeya Samaikyata Dinotsavam
x

CM KCR: కొన్ని పార్టీలు సెప్టెంబర్‌ 17ను వక్రీకరిస్తున్నాయి 

Highlights

CM KCR: స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎత్తుగడలు వేస్తున్నాయి

CM KCR: సెప్టెంబర్‌ 17ను వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడులకు విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయని విమర్శించారు సీఎం కేసీఆర్. చిల్లర రాజకీయాలతో ఉజ్వల తెలంగాణ చరిత్రను వక్రీకరించి, మలినం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories