Bajireddy Govardhan: బీజేపీ ఎంపీలకు పౌరుషం ఉంటే రాజీనామా చేయాలి

Bajireddy Govardhan Comments on PM Narendra Modi | TS News Today
x

Bajireddy Govardhan: బీజేపీ ఎంపీలకు పౌరుషం ఉంటే రాజీనామా చేయాలి

Highlights

Bajireddy Govardhan: తెలంగాణ ప్రజలను ప్రధాని అవమానించారు

Bajireddy Govardhan: మోడీ వ్యాఖ్యలను సమర్థించే బీజేపీ ఎంపీలకు తెలంగాణ పౌరుషం ఉంటే.. తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి. రాజీనామా చేసినవారిని గెలిపించుకునే బాధ్యత సీఎం కేసీఆర్‌ చూసుకుంటారని అన్నారు. తెలంగాణ ప్రజలను అవమానించేలా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories