China: చైనాలో ఘోర బస్సు ప్రమాదం

Bus Accident in China | Telugu News
x

China: చైనాలో ఘోర బస్సు ప్రమాదం

Highlights

China: బస్సు లోయలో పడి 27 మంది దుర్మరణం

China: చైనాలో బస్సు బోల్తా పడి 27 మంది ప్రయాణికులు మృతి చెందారు. గ్విజౌ ప్రావిన్స్‌లోని ఓ జాతీయ రహదారిపై 47 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోకి ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్స అందిస్తున్నారు. ఈ ఏడాదిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇదే అత్యంత తీవ్ర రోడ్డు ప్రమాదమని భావిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసుల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పర్వతాలతో కూడిన కియానన్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories