మళ్ళీ తెరపైకి 'ఓటుకు నోటు' కేసు

మళ్ళీ తెరపైకి ఓటుకు నోటు కేసు
x
Highlights

'ఓటుకు నోటు' కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో...

'ఓటుకు నోటు' కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు గచ్చిబౌలి రోలింగ్‌హిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

కాగా 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బు ఆఫర్ చేసినట్టు పలువురు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ కేసులో కొందరిని ఏసీబీ విచారించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories