కాకతీయ మెడికల్ కాలేజీలో వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభం

కాకతీయ మెడికల్ కాలేజీలో వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభం
x
Highlights

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభమైంది. 1.73కోట్లతో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్‌ను రాష్ట్ర...

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభమైంది. 1.73కోట్లతో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్‌ను రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్‌ ఈ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దయాకర్, మేయర్ గుండా ప్రకాష్ , ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ల్యాబ్ ద్వారా ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన కరోనా కేసులను పరీక్షించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories