టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం
x
Highlights

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో...

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చిస్తున్నారు. అలాగే, విభజనసమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, కేంద్రం నిధులు రాబట్టే అంశాలపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో లోక్‌సభాపక్ష నేత, ఉప నేతను ఈ సమావేశంలో ఎంపిక చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories