తెలంగాణా రావడంలో జపాల్ రెడ్డిది కీలక పాత్ర : ఉత్తమ్

తెలంగాణా రావడంలో జపాల్ రెడ్డిది కీలక పాత్ర : ఉత్తమ్
x
Highlights

తెలంగాణా : మాజీ కేంద్ర మంత్రి మరియు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మృతిపట్ల తెలంగాణా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు ....

తెలంగాణా : మాజీ కేంద్ర మంత్రి మరియు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మృతిపట్ల తెలంగాణా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు . అయన లేని లోటు కాంగ్రెస్ పార్టీకి మరియు వ్యక్తిగతంగా తనకి కూడా తీరని లోటని అన్నారు ఉత్తమ్... ఇక తెలంగాణా రావడంలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకం అని అయన లేకపోతే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కాకపోయి ఉండేదని అన్నారు . అయన ఇంతా అనారోగ్యంతో ఉన్న విషయం తమకి తెలియదని ఉత్తమ్ పేర్కొన్నారు . అయన మరణం పట్ల తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మన్ మరియు కాంగ్రెస్ నేతలు , టీఆర్ఎస్ నేతలు అయన మృతిపట్ల సంతాపం తెలిపారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories