గవర్నర్‌ను కలిసిన టీకాంగ్రెస్‌ నేతలు..పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు

గవర్నర్‌ను కలిసిన టీకాంగ్రెస్‌ నేతలు..పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు
x
Highlights

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పార్టీ ఫిరాయింపులపై కొత్త గవర్నర్‌కు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదుచేశారు. రాజ్‌భవన్‌లో...

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పార్టీ ఫిరాయింపులపై కొత్త గవర్నర్‌కు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదుచేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిసిన టీకాంగ్రెస్‌ లీడర్లు ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని మెమొరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఎమ్మెల్యేల విలీనం చెల్లదని చెప్పామని, తేదీలతో సహా ఫిరాయింపు ఆధారాలను అందజేశామని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం కోర్టులోఉందని, సబితా ఇంద్రారెడ్డిని టీ-కేబినెట్ లోకి తీసుకుని ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తుంగలో తొక్కారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories