అడవిలో అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం కేసీఆర్

అడవిలో అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం కేసీఆర్
x
Highlights

కోమటిబండ పర్యటనలో భాగంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ లోని కొన్ని ఆటవీ ప్రాంతాల్లో పర్యటించారు. ఇందులో కేసీఆర్ కలెక్టర్ లను వెంటబెట్టుకొని ఈ...

కోమటిబండ పర్యటనలో భాగంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ లోని కొన్ని ఆటవీ ప్రాంతాల్లో పర్యటించారు. ఇందులో కేసీఆర్ కలెక్టర్ లను వెంటబెట్టుకొని ఈ పర్యటనను కొనసాగించారు . ఈ నేపధ్యంలో అటవీ పునరుద్ధరణ కోసం పాటించాల్సిన నియమాలను వారికీ దిశానిర్దేశం చేసారు . దీనిపైన సమీక్షా కూడా నిర్వహిచారు కేసీఆర్... సింగాయపల్లి, కోమటిబండ అటవీ ప్రాంతాల్లో వందల ఎకరాల్లో నాటిన మొక్కల పెంపకంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు .. మొత్తం తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మొక్కలను నాటలని వాటిని సంరక్షించే భాద్యతను జిల్లా కలెక్టర్ లు తీసుకోవాలని చెప్పుకొచ్చారు. ఇందులో పలువురు మంత్రులు కూడా ఉన్నారు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories