యదాద్రిలో కేసీఆర్... మహాసుదర్శన యాగం కోసం స్థల పరిశీలన

యదాద్రిలో కేసీఆర్... మహాసుదర్శన యాగం కోసం స్థల పరిశీలన
x
Highlights

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యదాద్రిని సందర్శించారు . అక్కడకి చేరుకున్న ఆయనకి అధికారులు , అర్చకులు స్వాగతం పలికారు . అ తరవాత బాలలయంలో అయన...

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యదాద్రిని సందర్శించారు . అక్కడకి చేరుకున్న ఆయనకి అధికారులు , అర్చకులు స్వాగతం పలికారు . అ తరవాత బాలలయంలో అయన ప్రత్యేక పూజలు నిర్వహించారు .. అనంతరం యదాద్రి పనులను పరిశీలించారు . దీనిపైన అధికారులకు దిశానిర్దేశం చేసారు . ఇక యాదాద్రిలో తలపెట్టిన మహాసుదర్శన యాగం కోసం త్రిదండి చిన్నజీయర్‌ స్వామి సూచనల మేరకు సీఎం స్థల పరిశీలన చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం కావాల్సిన 100 ఎకరాల స్థలం గురించి చర్చించనున్నారు . తదనంతరం కేసీఆర్ హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అవుతారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories