నిరుపేదల ఇళ్ల నిర్మాణానికి కేసీఆర్‌ వరాలు

నిరుపేదల ఇళ్ల నిర్మాణానికి కేసీఆర్‌ వరాలు
x
Highlights

మున్సిపల్‌ ప్రాంతాల్లో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ వరాలు ప్రకటించారు. 75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి...

మున్సిపల్‌ ప్రాంతాల్లో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ వరాలు ప్రకటించారు. 75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్‌ ఫీజు కేవలం రూపాయి మాత్రమే ఉంటుందని.. జీ ప్లస్‌ 1 వరకు రూపాయితో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు. మున్సిపల్‌ చట్టాన్ని పూర్తి పారదర్శకంగా రూపొందించామన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇకపై ఆన్‌లైన్‌లోనే పర్మిషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.ఇళ్ల యజమానులు ఇకపై సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌తో ఇంటి పన్ను కట్టే వెసలుబాటు కల్పిస్తున్నామని కూడా తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories