ఇంటర్ ఫలితాల గందరగోళం పై సుప్రీంలో విచారణ నేడు

ఇంటర్ ఫలితాల గందరగోళం పై సుప్రీంలో విచారణ నేడు
x
Highlights

తెలంగాణా ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్ట్ లో విచారణ జరగనుంది. ఇంటర్ ఫలితాల సందర్భంగా గందరగోళం చెలరేగడం.....

తెలంగాణా ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్ట్ లో విచారణ జరగనుంది. ఇంటర్ ఫలితాల సందర్భంగా గందరగోళం చెలరేగడం.. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై కూలంకష విచారణ అవసరమనీ, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఉన్నత విద్యా విభాగంమాజీ డైరెక్టర్‌ వెలిచాల కొండల్‌రావు వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్‌ను జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories