సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు

సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు
x
Highlights

అంతరించిపోతున్న కులవృత్తులకు సీఎం కేసీఆర్‌ పూర్వ వైభవం తీసుకువస్తున్నారని మంత్రులు హరీష్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌లు అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ...

అంతరించిపోతున్న కులవృత్తులకు సీఎం కేసీఆర్‌ పూర్వ వైభవం తీసుకువస్తున్నారని మంత్రులు హరీష్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌లు అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌ గ్రామంలో పర్యటించిన మంత్రులు సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. బహుజనుల కోసం ఆనాడే పాపన్న పోరాడారని, అందరినీ కలుపుకుపోయి కులవృత్తులను కాపాడిన చరిత్ర పాపన్నదని గుర్తు చేశారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక కల్లు దుకాణాలను తెరిపించారని, ఆరోగ్య ప్రదాయినిగా భావించే నీరా అమ్మకాలకు పచ్చజెండా ఊపారని మంత్రులు తెలిపారు. నీరాను సేవించడం వల్ల అనారోగ్యాలు దరిచేరవని స్పష్టం చేశారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories