రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం
x
Highlights

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల జరిగిన ఓ ప్రమాదం సిసి కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. వేములవాడలోని గంగమ్మ హోటల్ సమీపంలో రోడ్డు పైకి పిల్లలు పరిగెత్తారు....

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల జరిగిన ఓ ప్రమాదం సిసి కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. వేములవాడలోని గంగమ్మ హోటల్ సమీపంలో రోడ్డు పైకి పిల్లలు పరిగెత్తారు. ఒకరి తరువాత ఒకరు వెళ్తున్న సమయంలో రోడ్డుపైకి వచ్చిన ఓ టూవీలర్ పసివాడ్ని ఢీ కొట్టింది. దీంతో బాలుడు కొంచెంద దూరం వరకూ బైక్ తో పాటు దూసుకుపోయాడు. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories