కిలో ప్లాస్టిక్ కు రెండు కిలోల బియ్యం స్కీమ్

కిలో ప్లాస్టిక్ కు రెండు కిలోల బియ్యం స్కీమ్
x
Highlights

ప్లాస్టిక్ నిషేధానికి వరంగల్ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. నెలరోజుల ప్రణాళిక ముగియడంతో కిలో ప్లాస్టిక్...

ప్లాస్టిక్ నిషేధానికి వరంగల్ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. నెలరోజుల ప్రణాళిక ముగియడంతో కిలో ప్లాస్టిక్ సేకరించి ఇచ్చిన వారికి రెండు కిలోల బియ్యం ఇస్తామని తీర్మానించిన గ్రామ పంచాయితీ ఆ మేరకు గుర్రాల రాజశేఖర్ అనే వ్యక్తికి పదికిలోల బియ్యం అందించింది. రాజశేఖర్ ఆ బియ్యాన్ని నిరుపేద అయిన సింగాపురం ఐలయ్య కుటుంబానికి డొనేట్ చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ అడిషనల్ డైరక్టర్ ప్రవీణ్ కుమార్ అతిధిగా విచ్చేశారు రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని సాధించాలని గ్రామ పంచాయతీ సభ్యులు నిర్ణయించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories