Revanth Reddy: సంపూర్ణ మార్పు కోసమే హాత్ సే హాత్‌ జోడో యాత్ర

Revanth Reddy Padayatra In Mulugu District
x

Revanth Reddy: సంపూర్ణ మార్పు కోసమే హాత్ సే హాత్‌ జోడో యాత్ర

Highlights

Revanth Reddy: ప్రజాప్రతినిధులు చట్ట సభల్లో మాట్లాడే పరిస్థితి లేదు

Revanth Reddy: తెలంగాణలో సంపూర్ణ మార్పు కోసమే యాత్ర చేపట్టామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. రాచరికం మీద పోరాటం చేసిన సమ్మక్క-సారలమ్మ స్పూర్తితో.. సీతక్క ఆడబిడ్డగా ఆమె ప్రాతినిథ్యం వహించే మేడారం నుంచే యాత్ర మొదలుపెట్టామన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్ట సభల్లో మాట్లాడే పరిస్థితి లేదని.. వాటిని మార్చేందుకే హాత్‌ సే హాత్ జోడో యాత్ర జరుగుతుందని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories