మల్లన్న సాగర్ నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం.. ఆర్డీవో,తహశీల్దార్లకు 2 నెలల జైలు శిక్ష..

మల్లన్న సాగర్ నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం.. ఆర్డీవో,తహశీల్దార్లకు 2 నెలల జైలు శిక్ష..
x
Highlights

మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్దిపేట జిల్లా తొగుట ఆర్డీవో, తహశీల్దార్‌కు 2 నెలల జైలు శిక్ష విధించింది.

మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్దిపేట జిల్లా తొగుట ఆర్డీవో, తహశీల్దార్‌కు 2 నెలల జైలు శిక్ష విధించింది. 2 నెలల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానాతో పాటు సస్పెన్షన్‌‌కు ఆదేశాలు జారీ చేసింది. భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలు పట్టించుకోలేదని మరోసారి కోర్టును బాధితులు ఆశ్రయించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories