స్కూల్‌లో భారీ కొండచిలువ

స్కూల్‌లో భారీ కొండచిలువ
x
కొండచిలువ
Highlights

నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ కొండ చిలువ కలకలం రేపింది. దాదాపు 6 మీటర్లు ఉన్న కొండ చిలువను చూసి స్థానికులు, విద్యార్థులు భయపడిపోయారు. వెంటనే...

నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ కొండ చిలువ కలకలం రేపింది. దాదాపు 6 మీటర్లు ఉన్న కొండ చిలువను చూసి స్థానికులు, విద్యార్థులు భయపడిపోయారు. వెంటనే స్కూల్ యాజమాన్యం అటవీ అధికారులకు సమాచారం అందించారు. స్నేక్ ప్రొటెక్షన్ టీం వచ్చి ఆ భారీ కొండచిలువను చాకచాక్యంగా పట్టుకున్నారు. ఆ తర్వాత దాన్ని మల్లారం అటవీ ప్రాంతంలో వదిలేశారు అటవీ సిబ్బంది. కొండచిలువను పట్టుకున్న వారిలో ఉత్తర రేంజ్‌ అటవీ అధికారి బాబూరావు, స్నేక్‌ ప్రొటెక్షన్‌ సభ్యులు ఉన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories