రెవెన్యూ కార్యాలయాల్లో పోలీస్ ప్రొటక్షన్

రెవెన్యూ కార్యాలయాల్లో పోలీస్ ప్రొటక్షన్
x
Highlights

అబ్దుల్లాపూర్ ఎమ్మార్వో విజయారెడ్డి పై సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే.. దీనితో కొందరు అధికారులపై దాడి చేసేందుకు...

అబ్దుల్లాపూర్ ఎమ్మార్వో విజయారెడ్డి పై సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే.. దీనితో కొందరు అధికారులపై దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తమ తమ విధులను నిర్వర్తించేందుకు రెవెన్యూ అధికారులు భయపడుతున్నారు. దీనితో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ కార్యాలయాల్లో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో యాదగిరి గుట్ట రెవెన్యూ కార్యాలయానికి పోలీస్ శాఖ ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించింది. దీనికి సంబంధించి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంతేకాకుండా అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద సీసీ కెమరాలను ఏర్పాటు చేయాలనీ సంబంధిత అధికారులను కోరింది...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories