ప్రాణం తీసిన పందులు

ప్రాణం తీసిన పందులు
x
Highlights

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం నండి వడ్డేమాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున కొండయ్య అనే వృద్ధుడిపై ఓ పంది దాడి చేసింది. కొండయ్య...

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం నండి వడ్డేమాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున కొండయ్య అనే వృద్ధుడిపై ఓ పంది దాడి చేసింది. కొండయ్య తల, చేతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో కొండయ్య ప్రాణాలు కోల్పోయాడు. గ్రామంలో పందుల బెడద తీవ్రంగా ఉందని రోగాలు కూడా ప్రభలుతున్నాయని వాటిని పెంచుతున్నవారికి నోటీసులు కూడా జారీ చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. అయినా పెంపకాన్ని వదలకపోవడంతో రోగాలు కాదు ప్రస్తుతం ప్రాణాలు పోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories