కొనసాగుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌

కొనసాగుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌
x
Highlights

♦ బస్‌ డిపోల దగ్గర డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డికి నివాళి అర్పిస్తున్న కార్మికులు ♦ కొత్తగూడెం డిపో ఎదురుగా యోగా చేసిన నిరసన వ్యక్తం చేసిక కార్మికులు

ఆర్టీసీ కార్మికులు వారి హక్కుల సాధన కోసం చేస్తున్న సమ్మె నేటికి 10వ రోజుకు చేరుకుంది. ఈ ఉధ్రిక్త వాతావరణంలో ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్ కొనసాగుతోంది.

డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు నివాళి అర్పించేందుకు ఉదయం నుంచే డిపోల దగ్గరకు కార్మికులు చేరుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం ఏరియాల్లో పోలీసులు భారీగా మోహరించారు. కొత్తగూడెం బస్‌ డిపో ఎదురుగా కార్మికులు వినూత్న రీతిలో యోగా చేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని. వారి డిమాండ్లను నెరవేర్చాలని కార్మిక సంఘాలు కోరుకుంటున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories